30, సెప్టెంబర్ 2012, ఆదివారం

తిరుమలలో కొనసగూన్న రద్ది...


తిరుమల : తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. వెంకన్న సర్వ దర్శనానికి 18 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. మహాలఘు దర్శనం అమలు అవుతోంది. వరుస సెలవులు కలిసి రావటంతో భక్తులతో తిరుమల కొండలు కిటకిటలాడుతున్నాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి