30, సెప్టెంబర్ 2012, ఆదివారం

కవాతుపై ముగిసిన చర్చలు



తెలంగాణ జేఏసీ నేతలతో మంత్రులు సబిత, సారయ్య, జానారెడ్డి, ఉత్తమకుమార్‌ల చర్చలు ముగిసాయి. చర్చలకు సంబంధించి వివరాలను ముఖ్యమంత్రికి తెలిపేందుకు మంత్రులు సారయ్య, జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు బయటకు వచ్చారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి