30, సెప్టెంబర్ 2012, ఆదివారం

వివిధ ఉద్యోగ పరిక్షల తెదీల్లో మార్పులు

హైదరాబాద్, న్యూస్‌లైన్: వివిధ ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న రాత పరీక్ష తేదీలను ఏపీపీఎస్సీ మార్పు చేసింది. ఎనిమిది కేటగిరీల పోస్టుల రాత పరీక్షల నిర్వహణకు నిర్ణయించిన కొత్త తేదీలను తమ వెబ్‌సైట్ (www.apspsc.gov.in)అందుబాటులో ఉంచింది. శనివారమే జరగాల్సిన జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల రాత పరీక్షలను అక్టోబర్ 3, 4 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించింది. ఆదివారం జరగాల్సిన టెక్నికల్ అసిస్టెంట్ (జియో ఫిజిక్స్) రాత పరీక్షలను 4వ తేదీకి మార్చి, ఆ రోజు జరగాల్సిన అసిస్టెంట్ డెరైక్టర్ ఇన్ మైన్స్ పరీక్షలను వాయిదా వేసింది. 

అక్టోబర్ ఒకటిన నిర్వహించాల్సిన గ్రౌండ్ వాటర్ విభాగం అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ పరీక్షను, ఇండియన్ ప్రివెంటివ్ మెడిసిన్ విభాగంలో శాంపిల్ టేకర్ రాత పరీక్షను అక్టోబర్ నాలుగున నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రాత పరీక్షను అక్టోబర్ 6, 7 తేదీల్లో నిర్వహించనుంది. అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల రాత పరీక్షలను అక్టోబర్ 28న, పబ్లిక్ హెల్త్ విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు, అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే పోస్టుల రాత పరీక్షలను నవంబర్ 3, 4 తేదీల్లో నిర్వహించనున్నారు.

నేటి నుంచి జివవైవిద్య సదస్సు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రతిష్టాత్మక అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్) -11) తొలిఘట్టం సోమవారం ఉదయం పది గంటలకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ)లో ప్రారంభం కానుంది. 193 సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సు ఈ నెల 19వ తేదీవరకూ జరగనుంది. ఇందులో తొలి అంకమైన ‘జీవ భద్రత’ సంబంధిత అంశాలపై 5 రోజుల పాటు చర్చించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 150 దేశాల నుంచి రెండు వేల మంది ప్రతినిధులు హాజరయ్యే ఈ జీవ భద్రత సదస్సును రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రారంభించనున్నారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జయంతీ నటరాజన్ ప్రారంభోపన్యాసం చేస్తారు. 2003 సెప్టెంబర్ 11 నుంచి అమల్లోకి వచ్చిన కార్టెజెనా ఒప్పందం, ఆ తదుపరి సదస్సుల్లో చేసిన తీర్మానాలు, అమలు పరిస్థితి, చేయాల్సిన మార్పులపై ప్రతినిధులు ప్రధానంగా చర్చిస్తారు. ఆధునిక జీవ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రూపుదిద్దుకున్న పంటలు, జీవజాతుల ద్వారా జీవ వైవిధ్యానికి రాగల ముప్పు నుంచి రక్షించుకునేందుకు కుదిరిన అంతర్జాతీయ ఒడంబడికనే కార్టెజెనా ఒప్పందంగా వ్యవహరిస్తున్నారు.

తిరుమలలో కొనసగూన్న రద్ది...


తిరుమల : తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. వెంకన్న సర్వ దర్శనానికి 18 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. మహాలఘు దర్శనం అమలు అవుతోంది. వరుస సెలవులు కలిసి రావటంతో భక్తులతో తిరుమల కొండలు కిటకిటలాడుతున్నాయి.

నిమ్మ రసం పిండె కొత్త పరికరం




 








దీని కరీదు 250 రుపాయలు మత్రమె.



కవాతుపై ముగిసిన చర్చలు



తెలంగాణ జేఏసీ నేతలతో మంత్రులు సబిత, సారయ్య, జానారెడ్డి, ఉత్తమకుమార్‌ల చర్చలు ముగిసాయి. చర్చలకు సంబంధించి వివరాలను ముఖ్యమంత్రికి తెలిపేందుకు మంత్రులు సారయ్య, జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు బయటకు వచ్చారు.

అప్పారావుతో చిప్పరావు


అప్పారావుతో చిప్పరావు ఇలా అన్నాడు.
" మా యింట్లో ఉన్న అల్లారం మొట్ట మొదటిసారిగా నన్ను నిద్రలేపింది తెలుసా
మీకు " అని.
" అంత గట్టిగా అల్లారం కొట్టిందా......?" కొంచం ఆశ్చర్యంగా అడిగాడు అప్పారావు.
" కాదు కాదు...బల్ల మీద అల్లారాన్ని పిల్లి తోసేస్తే అదొచ్చి నా తలపై పడింది "
అని చెబుతూ పకపక నవ్వాడు చిప్పరావు.
" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు అప్పారావు.

నువ్వు ఒకసారి




" ఏమండి .ఆ దూరంగా ఉన్నపచ్చ మేడ మీది కుర్రాళ్ళు నాకు రోజు సైట్
కొడుతున్నారండి." సిగ్గుపడుతూ భర్తతో చెప్పింది భార్య.
" అలాగా? నువ్వు ఒకసారి నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్లి కనిపించు. వెధవలు
ఏకంగా  ఇల్లే ఖాళి చేసి పోతారు " అని పకపక నవ్వాడు ఆ భర్త.
అంతే ! భార్య మొహం నల్లగా మాడిపోయింది.

"టీచరుకిచ్చి పెళ్ళి చేసి నా గొంతు కోశారు"






"టీచరుకిచ్చి పెళ్ళి చేసి నా గొంతు కోశారు" అని తల్లి దగ్గర భోరుమంది కావేరి.
"ఏవైందమ్మా... నిన్నేమన్నా అన్నాడా?" కంగారు పడుతూ అడిగింది తల్లి.
"నిన్న వడ్డించిన కూరలో కాస్త ఉప్పు తక్కువైందని ఆ కూరను పదిసార్లు
వండమన్నాడు" అని చెప్పి మళ్ళీ భోరుమంది కావేరి.
" ఆ ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచింది తల్లి.

27, సెప్టెంబర్ 2012, గురువారం

సుఖ నిద్రకు మర్గాలు జోక్



" ఏరా కామేష్...నిన్న నీకు ఇచ్చిన సుఖ నిద్రకు మార్గాలు అనే పుస్తకం పూర్తిగా
చదివవా ?" అని కామేష్ ను అడిగాడు మన్మధుడు.
" రాత్రి చదువుదామనే పుస్తకం తెరిచానురా ! కాని ఈలోగా మత్తుగా
నిద్రముంచుకొచ్చింది. దాంతో చదవలేకపోయాను " అని చెప్పాడు కామేష్.
" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు మన్మధుడు.

ఆప్పరావుతో చిప్పరావు జోక్


అప్పారావుతో చిప్పరావు ఇలా అన్నాడు.
" మా యింట్లో ఉన్న అల్లారం మొట్ట మొదటిసారిగా నన్ను నిద్రలేపింది తెలుసా
మీకు " అని.
" అంత గట్టిగా అల్లారం కొట్టిందా......?" కొంచం ఆశ్చర్యంగా అడిగాడు అప్పారావు.
" కాదు కాదు...బల్ల మీద అల్లారాన్ని పిల్లి తోసేస్తే అదొచ్చి నా తలపై పడింది "
అని చెబుతూ పకపక నవ్వాడు చిప్పరావు.
" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు అప్పారావు.

"నువ్వు ఒకసార" జోక్



" ఏమండి .ఆ దూరంగా ఉన్నపచ్చ మేడ మీది కుర్రాళ్ళు నాకు రోజు సైట్
కొడుతున్నారండి." సిగ్గుపడుతూ భర్తతో చెప్పింది భార్య.
" అలాగా? నువ్వు ఒకసారి నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్లి కనిపించు. వెధవలు
ఏకంగా  ఇల్లే ఖాళి చేసి పోతారు " అని పకపక నవ్వాడు ఆ భర్త.
అంతే ! భార్య మొహం నల్లగా మాడిపోయింది.

పదిసార్లు జోక్


"టీచరుకిచ్చి పెళ్ళి చేసి నా గొంతు కోశారు" అని తల్లి దగ్గర భోరుమంది కావేరి."ఏవైందమ్మా... నిన్నేమన్నా అన్నాడా?" కంగారు పడుతూ అడిగింది తల్లి."నిన్న వడ్డించిన కూరలో కాస్త ఉప్పు తక్కువైందని ఆ కూరను పదిసార్లువండమన్నాడు" అని చెప్పి మళ్ళీ భోరుమంది కావేరి." ఆ ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచింది తల్లి.

ఇంటికి వచ్చిన భర్త జోక్



ఆఫీసు పనితో విసిగిపోయి ఇంటికి వచ్చిన భర్త " నువ్వు ఇప్పుడు నాకు చెడు
వార్తలేవి చెప్పకు. మంచి వార్తలు ఉంటేనే చెప్పు " అన్నాడు భార్యతో.
" మన ముగ్గురమ్మాయిల్లో చిన్న వాళ్ళిద్దరూ ఎవరితోనూ లేచిపోలేదండి " అంది
భార్య నసుగుతూ.
" అంటే....పెద్దమ్మాయి....ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు ఆ భర్త.

యెడుకోండలవడు రాలేదు సార్ జోక్



" ఈ జటిలమైన కేసులో తీర్పు చెప్పాలంటే ఆ ఏడుకొండలవాడే దిగిరావాలి " అని
తనలో తను మాట్లాడుకుంటున్నట్టుగా అన్నాడు జడ్జిగారు.
ఆయన పక్కనే ఉన్న బంట్రోతు బయటకు పరుగెత్తుకువచ్చి " ఏడుకొండలూ,
ఏడుకొండలూ...." అని గట్టిగా అరిచాడు.
అరిచి అరిచి అలిసిన బంట్రోతు, ఎంతకు ఏడుకొండలూ రాకపోయేసరికి, మళ్ళీ
జడ్జి వద్దకు వచ్చి " ఏడుకొండలవాడు రాలేదు సార్ ! ఎంత పిలిచినా
జవాబులేదు " అన్నాడు వగరుస్తూ.
" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు జడ్జిగారు.

"మర్యదస్తుల పిల్ల" జోక్



అదో చిన్న ఊరు. 
అప్పుడే ఆగిన రైల్లోంచి ఓ అందమైన అమ్మాయి లగేజితో దిగింది. అప్పటికి టైము రాత్రి
పదకొండు గంటలు దాటింది. ఆమె అక్కడే పడుకొని నిద్రపోతున్న ఓ రైల్వే పోర్టర్ ను
నిద్రలేపింది. 
“ ఈ ఊళ్ళో ఏదైనా మంచి హోటలుందా ?” అడిగిందామె పోర్టర్ ను. 
“ లేదండి " అన్నాడు నిద్రమత్తులో ఉన్న పోర్టర్. 
“ పోనీ ఏదైనా రెస్టారెంట్ ఉందా !” అడిగిందామె. 
“ లేదండి " నిద్రలోనే జోగుతూ జవాబిచ్చాడా పోర్టర్.
“ అరె ! నేనీ రాత్రి ఎక్కడ గడపాలి అయితే " ఆందోళనగా అందామె. 
“ మీకు అభ్యంతరం లేకపోతే మా స్టేషన్ మాస్టర్ తో కలిసి రూమ్ లో పడుకోండి.
ఏర్పాటు చేస్తాను " అన్నాడు ఆ పోర్టర్ హుషారుగా మత్తు వదల్చుకుని.
“ ఏమిటి నీ ఉద్దేశం ! నేను మర్యాదస్థుల యింటి ఆడపిల్లను తెలుసా ?” అందామె కోపంగా. 
“ మా స్టేషన్ మాస్టర్ కూడా మర్యాదస్థుల యింటి ఆడపిల్లెనండి " అన్నాడు పోర్టర్ తాపీగా.

ఆఫ్టర్ ఫైవ్ యేర్స్ జోక్



పోస్టల్ డిపార్ట్ మెంట్ లో పనిచేసే సుందరం, తన స్నేహితుడు శంకరం వద్దకు అప్పుకోసం
వచ్చాడు.
" శంకరం....నాకొక రెండొందలు అప్పు కావాలిరా ! నీవు రెండొందలు ఇస్తే వాటికి మరో
రెండొందలు వడ్డీ కలిపి మొత్తం నాలుగొందలతో నీ బాకీ తీరుస్తాను " అని అన్నాడు
సుందరం.
" నిజంగా....నాలుగొందలిస్తావా ? అయితే ఇప్పుడే రెండొందలు ఇస్తాను. మరి నాలుగు
వందలు ఎప్పుడు తిరిగి ఇస్తావు ?" అంటూ ఆశగా అడిగాడు శంకరం.
" అయిదు సంవత్సరాల తరువాత " అని నెమ్మదిగా చెప్పాడు సుందరం.
" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరుచాడు శంకరం.

ఆరుగురు ఆమ్మాయిలు కామెడి జోక్



" నీ జీవితంలోకి ఆరుగురు అమ్మాయిలు వస్తారు కాంతారావు '' అని కాంతారావు చేయి
చూస్తూ చెప్పాడు జ్యోతిష్యుడు.
దానికి సంబరపడుతూ, కాంతారావు "నిజమా! ఇదిగో వంద! ఎప్పుడు వస్తారు ?, ఎలా
వస్తారు ? '' అని మరింత మురిపెంగా ముందుకు చేయి చూపిస్తూ అడిగాడు.
వంద జేబులో పెట్టుకుంటూ "ఎలా ఏమిటి కాంతారావు...ఒక భార్య, ఐదుగురు కూతుళ్లూ "
అని చెప్పాడు జ్యోతిష్యుడు.
" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు కాంతారావు.

"నా భార్యాను మాత్రం" జోక్





" హలో రామారావు గారేనా " అని ఫోన్ లో అడిగాడు సుందరం.
" ఔనండీ...మీరెవరు ?" అని అన్నాడు రామారావు.
" నా పేరు సుందరం... నేను నీ భార్యను కిడ్నాప్ చేశాను. రేపు సాయంత్రానికి మీరు
లక్ష రూపాయలు తీసుకుని ఊరిచివరికి వస్తే ఆమెను వదిలేస్తాను.లేదంటే చంపేస్తాను "
కోపంతో బెదిరించాడు సుందరం.
" బాబు..నీకు పుణ్యం ఉంటుంది...నీకు కావాల్సిన ఆ లక్ష రూపాయలు తీసుకొచ్చి
ఇస్తాను కాని దయచేసి నా భార్యను మాత్రం వదలొద్దు " అని వేడుకున్నాడు రామారావు.
" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు సుందరం.

"పాములవాడు " జోక్



సినిమా రసవత్తరంగా నడుస్తోంది. 
ప్రేక్షకులంతా నిశ్శబ్దంగా గుడ్లప్పగించి చూస్తున్నారు. 
కాసేపటికే అందరిలో కలకలం. 
ఒక్కొక్కళ్ళూ అబ్బా, అయ్యా అనడం మొదలుపెట్టారు.
కుయ్యో, మొర్రో అంటూ కదుల్తున్నారు. 
మరి కాసేపటికి సినిమాను మించిన సౌండు మొదలైంది. కలవరం కాస్తా అలజడిగా మారింది.
“ఎహే, సినిమా ఆపండి, ఏంటీ ఎలుకల గోల? ఇదసలు సినిమా హాలా లేక ఎలుకల సొరంగమా?” అంటూ అరిచాడు ఒక పెద్ద మనిషి.
“ అవును...ఏమిటీ గోల? ముందుగా దీనిని ఆపండి.” అంటూ కోపంగా లేచాడు మరొక పెద్ద మనిషి.
“ మమ్మీ...” ఒక పిల్లాడు ఏడుస్తున్నాడు. 
“ నా చెవులు పగిలిపోతున్నాయి బాబోయ్ " అని ఆవిడ పెద్దగా అరుస్తూ,చెవులని మూసుకుంది.
ఇలా సినిమా చూస్తున్న వాళ్ళందరూ లేచి అరుపులు సాగించడంతో థియేటర్ మేనేజర్ రంగప్రవేశం చేశాడు.
“ఏంటండీ, ఇది సినిమా హాలేనా? ఈ వరసన ఎలుకలు దాడి చేస్తుంటే సినిమా ఎలా చూడాలి?”
“కాసేపు, ఓపిక పట్టండి, కబురు పంపించాను, అతనొచ్చేస్తాడు” 
“ఎవరు?” 
“పాములవాడు.. ఓ పది పాములు తెచ్చి పడేశాడంటే ఎలుకలన్నీ మాయమౌతాయి..”
" ఆఁ..” అంటూ అందరూ నోర్లు తెరిచారు.

"అమ్మ కోడితే" జోక్



telugu jokes

" ఎందుకురా ఏడుస్తున్నావు ?" అని బయట ఏడుస్తున్న తన కొడుకునుఅడిగాడు తండ్రి. " అమ్మ కొట్టింది డాడీ " అని ఏడుస్తూనే చెప్పాడు ఆ పిల్లాడు. " మీ అమ్మ నన్నుకొడితే నేనెప్పుడైనా నీలాగా ఏడ్చాన ?" అని కొడుకుతోఅన్నాడు తండ్రి." ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు ఆ పిల్లాడు.